దుర్గమ్మ సన్నిధిలో కీలక ఘట్టం..! సీఎం జగన్ శంకుస్థాపన చేసిన ఆలయాలు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ప!ఆలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం 2016లో కృష్ణా పుష్కరాల సందర్భంగా కూల్చిన ఆలయాలకు భూమి పూజ చేశారు. విజయవాడలోని కృష్ణానది ఒడ్డున ఉన్న దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్టుడి ఆలయం, కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి పునాదిరాయి వేశారు. అలాగే రూ.77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి […]
Continue Reading