Latest News
Politics
ఢిల్లీలో ఘోర అవమానం
జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో అవమానం జరిగింది. ఢిల్లీకి పిలిచి మరీ అవమానించటం వరుసగా ఇది రెండోసారి. ముందు అపాయిట్మెంట్ ఇచ్చి కలవటానికి జగన్ ఢిల్లీకి వచ్చిన తర్వాత కలవటానికి కుదరదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యాలయం అధికారులతో జగన్ కు చెప్పించారు. జగన్ విషయంలో అమిత్ ఇలా ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. గురువారం రాత్రి 10.30 గంటల తర్వాత జగన్ తనను కలవచ్చని అమిత్ అపాయిట్మెంట్ ఇచ్చారు. ఇదే విషయాన్ని […]
Crime
ఎన్ కౌంటర్ జరిగిన కూడా ఓ మహిళను లైంగిక దాడుల చేసిన మృగాళ్లు.. ఘోరంగా..
తెలుగు రాష్ట్రాల్లో గత పది రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న దిశ అత్యాచారం, హత్య ఘటనకు ఈ రోజు ఓ ముగింపు పలికారు తెలంగాణ పోలీసులు. కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా నింధితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు వాళ్లు తిరగబడటం తో ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. అయితే ఈ సంఘటనపై యావత్ దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. దిశ ఎన్కౌంటర్ జరిగి 24 గంటలైనా గడవనే లేదు.. మహిళలపై వేధింపుల పరంపర కొనసాగు తోంది. […]
చికిత్స పొందుతూ ఉన్నావ్ బాధితురాలు మృతి
ఢిల్లీ : ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉన్నావ్ అత్యాచార ఘటనలో బాధితురాలు శుక్రవారం మృతి చెందింది. 90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్లో ఆమెపై నిందితులు అత్యాచారం చేయగా, బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. ప్రస్తుతం స్థానిక కోర్టులో దీనిపై విచారణ జరుగుతుంది. గురువారం కోర్టుకు వెళ్తున్న ఆమెను నిందితులు అడ్డగించి, […]
Sports
విజృంభించిన విరాట్.. ఒంటి చేత్తో విజయాన్ని అందించిన..
ఉప్పల్ టీ20లో విరాట్ విజృంభించాడు.. ధానధన్ బ్యాటింగ్తో బౌండరీలు బాదేశాడు. వెస్టిండీస్తో జరిగిన తొలి టీ 20లో పరుగుల వరద పారించాడు. కెప్టెన్ కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్తో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పొట్టి ఫార్మట్కు పెట్టింది పేరైన కరేబియన్ ఆటగాళ్లు మొదట యథేచ్చగా బ్యాట్ ఝుళిపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేశారు. హెట్మైర్ 56, లూయిస్ 40, పొలార్డ్ 37 రన్స్ చేసి […]
సెమీస్కు విశాఖ జట్లు
విశాఖ జిల్లా మాడుగులలో రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలు రెండో రోజు శుక్రవారం ఉత్సాహభరితంగా సాగాయి. అండర్-17 బాలురు, బాలికలు రెండు విభాగాల్లోనూ విశాఖ జట్లు సెమీఫైనల్కు అర్హత సాధించాయి. శుక్రవారం జరిగిన పోటీల్లో బాలుర విభాగంలో అనంతపురం జట్టుపై విజయం సాధించడం ద్వారా విశాఖ జట్టు సెమీస్కు చేరింది. మిగిలిన పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టుపై కృష్ణా, గుంటూరుపై విజయనగరం, తూర్పు గోదావరిపై నెల్లూరు జట్లు విజయం సాధించి సెమీఫైనల్స్లోకి అడుగు పెట్టాయి. బాలికల విభాగంలోనూ చిత్తూరు […]
Ad’s
